ఈమధ్య ఇస్లామిస్టులు కాషాయ రంగు చూస్తే చాలు కోపంతో ఊగిపోతున్నారు. కొరోనావైరస్ లాక్డౌన్ మొదలయినదగ్గరినుండీ కొందరు దుకాణదారులు పండ్లపై ఉమ్మివేసి అమ్ముతున్నారన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఈవిధమైన వార్తలు రావడం మొదలైన...
కొరోనా వైరస్ మహమ్మారి భారత్ లో చొరబడిన తర్వాత భారత ప్రభుత్వం ముందు జాగ్రత్తగా లాక్డౌన్ విధించింది. జనతా కర్ఫ్యూ తో మొదలైన ఈ లాక్డ్వన్ ను ప్రజలంతా ఎంతో క్రమశిక్షణ తో...
మానవాళిని వణికిస్తున్న కొరోనావైరస్ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేట్లుగా లేదు. ఇది మొదటిగా చైనాలో వుహాన్ నగరం లో కనిపించినప్పటికీ కచ్చితంగా ఎక్కడ పుట్టిందో ఇప్పటికీ ఎవరికీ ఇదమిద్ధంగా తెలియదు. కొందరు ఈ...
చూస్తూ చూస్తూనే మరో సంవత్సరం గడిచిపోయి ఒక క్రొంగొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కాలగమనాన్ని చాలామంది చావుతో పోలుస్తారు. ఎందుకంటే కాలం ప్రతిఒక్కరినీ చావువైపుకే నడిపిస్తుంది. అదేమిటి, కొత్త సంవత్సరాన్ని నిరాశావాదంతో ప్రారంభిస్తున్నావని అడుగుతారేమో....
రాజకీయ నాయకులు తలా ఒక పత్రిక, టీవీ ఛానల్ పెట్టుకొని వాటిని తమ రాజకీయ ఎదుగుదలకు సోపానాలుగా వాడుకుంటున్నారు. ఇక ఈ పత్రికలు వాళ్ళ యజమానుల రాజకీయ ఉద్దానానికి ఉపకరించే వార్తలనే పతాక శీర్షికలకెక్కిస్తూ వారి రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయడమే ధ్యేయంగా మనుగడ సాగిస్తున్నాయి.
భారత దేశానికి పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ లలో మైనారిటీలైన హిందువులు, సిక్ఖులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. వారిపై అత్యాచారాలు మితిమీరుతున్నట్లుగా ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి. హిందువుల,...
తెలంగాణ ఏర్పడిన నాటినుండి 'తెలంగాణా జాతిపిత' ది ఒకే ఆలోచన. రాష్ట్రాన్ని తన సొంత జాగీరుగా మార్చివేసి తన కుటుంబ పాలనను ఎలా సుస్థిరం చేసుకోవాలా అని. తెలంగాణలో తన పార్టీ, తాను...
సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడ వసిస్తుందో అక్కడ అభివృద్ధి పరిఢవిల్లుతుంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన అంతర్జాల ఆగమనం ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. విజ్ఞాన ఆధారిత సమాజంగా ప్రసిద్ధికెక్కిన ఈ వ...
ఒకప్పటికీ ఇప్పటికీ ఒకేలా మారకుండా ఉన్నవేమన్నా ఉంటే అవి ప్రభుత్వ పాఠశాలలే. నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే జరిగింది. ఆరోజుల్లో పాఠ్య పుస్తకాల్లో ఉన్నవి ఉపాధ్యాయుడు బోధించినవే వేదం. ఇప్పటికీ ప్రభుత్వ...
మా నాన్నగారు అప్పుడప్పుడూ తన బాల్యపు జ్ఞాపకాలను పంచుకుంటూ తన చిన్నతనంలో తానేం తినేవాడో చెప్పేవారు. మా జేజినాన్న ఒక సామాన్య రైతు. ఆయనకున్న ఒక చిన్న కమతంలో వ్యవసాయం చేసేవాడు. మా...
చైనా వైరస్ కు వాక్సిన్ వచ్చేసింది. దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సీన్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషిల్డ్ వాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. వాక్సిన్...
సాంప్రదాయ కుటుంబాల్లో వంటపని స్త్రీలదే అనే భావన ఉంటుంది. కానీ పాకశాస్త్ర ప్రావీణ్యం విషయానికి వస్తే పురుషులదే ఆధిక్యం. 'నలభీమ' పాకం అంటారే కానీ మరెవరినీ ఆ స్థానంలో కూర్చోబెట్టరు. ఇప్పటికీ వివాహాది...
హిందువుల పవిత్ర గ్రంధం ఏమిటి అనే ప్రశ్న ఉదయించగానే మనకు మొదటిగా స్ఫురణకు వచ్చేది భగవద్గీత. అయితే హైందవ ధర్మంలో మిగతా మతాలవలె ఒకే దేవుడు, ఒకే పూజా విధానము, ఒకే తీర్థయాత్రా...
ఆంధ్ర ప్రదేశ్ లో కొంత కాలంగా జరుగుతున్న దేవాలయ విధ్వంసాల కేసుల్లో పోలీసులు ఎట్టకేలకు ఒక అరెస్టు చేశారు. ప్రవీణ్ చక్రవర్తి అనబడే ఒక క్రైస్తవ పాస్టర్ హిందూ ధర్మం పై వళ్ళు...
తాజా వ్యాఖ్యానాలు